Adilabad: ఐటీ టవర్ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.. త్వరలోనే ప్రారంభం!
Adilabad: ఆదిలాబాద్లో త్వరలోనే ఐటీ టవర్ ప్రారంభం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లాంఛన ప్రారంభం ఉంటుందని తెలిపిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్.
Adilabad: ఐటీ టవర్ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.. త్వరలోనే ప్రారంభం!
Adilabad: త్వరలోనే ఆదిలాబాద్లోని ఐటీ టవర్ ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రానున్నట్లు డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు.ఆదిలాబాద్ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్ను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు.
యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఐటీ టవర్ లు కావలసిన మౌలిక సదుపాయాలకు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంది చర్యలు తీసుకుంటుందని అన్నారు.




