తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..
x
Highlights

coronavirus updates in telangana 208 New cases registered in last 24 hours

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 175 కేసులు వచ్చాయని కరోనా బులిటిన్ పేర్కొంది. అంతేకాదు కొత్తగా 9 మంది మృతిచెందారు. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 165 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,320కు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories