నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌–7.. తొలి పోరులో యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌–7.. తొలి పోరులో యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్
x
Highlights

క్రీడాభి మానులను ఉర్రూతలూగించడానికి ప్రో కబడ్డీ లీగ్ మరోసారి వచ్చేసింది. నేటి నుంచి హైదరాబాద్ వేదికగా ప్రో కబడ్డీ సీజన్ 7 షురూ కానుంది. ఈ సందర్భంగా...

క్రీడాభి మానులను ఉర్రూతలూగించడానికి ప్రో కబడ్డీ లీగ్ మరోసారి వచ్చేసింది. నేటి నుంచి హైదరాబాద్ వేదికగా ప్రో కబడ్డీ సీజన్ 7 షురూ కానుంది. ఈ సందర్భంగా నిన్న లోగో లాంచ్ చేశారు. ప్రో కబడ్డీ 7లో మొత్తం 12 జట్లు పాల్గొనున్నాయి. లోగో లాంచ్ సందర్భంగా అన్ని జ‌ట్ల కెప్టెన్లు వారి వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు. గ‌డిచిన 6 సీజ‌న్ల కంటే కూడా సీజ‌న్-7 స‌రికొత్తగా ఉంటుంద‌న్నారు. మూడు నెల‌ల పాటు జ‌రిగే క‌బ‌డ్డీ లీగ్ కి అభిమానులు ప్రతి ఏటా పెరుగుతున్నార‌ని. క్రీడాకారుల‌కు వారి ప్రతిభ‌ను చాటేందుకు ఇలాంటి వేదిక‌లు మ‌రిన్ని రావాల‌ని కోరారు. ఇక నేడు జరిగే మొద‌టి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనున్నయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories