Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 5:47 AM GMT
Amaravati updates: అంతర్వేది ఘటన,అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణం పై సీబీఐ దర్యాప్తు జరపాలని అమిత్ షా ను కోరిన జగన్...
అమరావతి..
-భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులపై కోర్టులు స్టే ఇవ్వడం ,దర్యాప్తు ను అడ్డుకోవడం అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన జగన్
- 23 Sep 2020 5:44 AM GMT
East Godavari updates: భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.
తూర్పు గోదావరి జిల్లా :
-కోరుకొండ మండలం కోటికేశవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.
-నాడు నేడు పథకంలో భాగంగా కోటి 53 లక్షల నిధులు మంజూరు.
- 23 Sep 2020 5:29 AM GMT
Srikakulam updates: లిబియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అదృశ్యం..
శ్రీకాకుళం జిల్లా..
-యువకులు సంతబొమ్మాళి మండలం సీతానగరం వాసులు..
-ఉపాధి కోసం లిబియా వెళ్ళిన యువకులు జోగారావు, వెంకటరావు, దానయ్య..
-వీసా గడువు ముగుస్తుండడంతో స్వదేశానికి తిరుగుప్రయాణం..
-విమానం ఎక్కకుండానే యువకులు అదృశ్యం..
-ఆందోళనలో యువకుల కుటుంబ సభ్యులు..
-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబ సభ్యులు..
- 23 Sep 2020 5:27 AM GMT
National updates: రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్..
జాతీయం..
-కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షేకావత్, అమిత్ షా ను కలిసిన జగన్
-మూడురాజధానుల అంశం,శాసన మండలి రద్దు ప్రక్రియ వేగవంతం చేయడం సహా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న అంశాలపై అమిత్ షా తో చర్చ
- 23 Sep 2020 5:06 AM GMT
National updates: కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ముగిసిన ఏపి సీఎం జగన్ భేటీ..
జాతీయం..
-పోలవరం ప్రాజెక్ట్ తో సహా, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ ల పై చర్చ
-మరి కొద్ది సేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపి సీఎం రెండవ సారి సమావేశం
-నిన్న 53 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీ
- 23 Sep 2020 4:58 AM GMT
Tirumala updates: నేడు తిరుమలకు రానున్న ఏపీ, కర్నాటక సీఎంలు..
తిరుమల..
-బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్
-రోజు సాయంత్రం తిరుమల చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
-రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్న ఇద్దరు సీఎంలు
-రేపు ఉ.8.10 గంటలకు కర్ణాటక సత్రం నూతన సముదాయ నిర్మాణానికి.
-భూమి పూజ చేయనున్న ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప
-ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అర్బన్ పోలిసులు
-ఢిల్లీ పర్యటన అనంతరం తిరుమలలో సిఎం జగన్ తో బేటి కానున్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత
-సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
-తిరుపతిలో బీజేపీ, టిడిపి నేతల ముందస్తు హౌస్ అరెస్ట్
-డిక్లరేషన్ వివాదంపై నిరసన చేపట్టే అవకాశం ఉందని పోలీసుల అంచనా
-సుగుణమ్మ, భానుప్రకాష్, సామంచి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్..
- 23 Sep 2020 4:54 AM GMT
Vijayawada updates: కృష్ణానదిలో వన్ టౌన్ కు చెందిన బాల శివకుమార్(52) గల్లంతు..
విజయవాడ..
-తాడేపల్లి వద్ద నదిలోకి దిగిన శివకుమార్
-వరద ఉధృతి ఎక్కువ కావడంతో గల్లంతు అయిన శివకుమార్
-వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది
-ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు.
- 23 Sep 2020 3:55 AM GMT
Kurnool District updates: పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పేకలించిన గుర్తు తెలియని దుండగులు..
కర్నూల్ జిల్లా..
-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు...
-ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్..
-హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు..
- 23 Sep 2020 3:51 AM GMT
East godavari updates: ఏలేరు జలాశయానికి మళ్లీ పెరుగుతోన్న వరద ప్రవాహం..
తూర్పుగోదావరి :
-ఇన్ ఫ్లో 10 వేల 60 క్యుసెక్కులు.. అవుట్ ఫ్లో 13 వేల 952 క్యుసెక్కులు..
-ప్రాజెక్ట్ నిల్వ సామర్ధ్యం 24.11 టిఎంసిలు కాగా 22.96 టిఎంసి లకు చేరుకున్న నీటి నిల్వ..
-గత పది రోజులుగా ముంపులో ఏలేరు ప్రాజెక్జ్ దిగువ ఉన్న ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాలు..
-నీట మునిగిన వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు కాలనీలు..
-పది రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..
-గొల్లప్రోలు - పిఠాపురం మధ్య 216 జాతీయ రహదారిపై ప్రవహిస్తోన్న వరద నీరు..
- 23 Sep 2020 3:49 AM GMT
Nellore District updates: సోమశిల జలాశయాని కి తగ్గిన వరద నీటి ప్రవాహం..
నెల్లూరు :--
--ఇన్ ఫ్లో 41 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 34,500 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 73.822 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire








