Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Nellore District updates: మర్రిపాడు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్..
    23 Sep 2020 3:46 AM GMT

    Nellore District updates: మర్రిపాడు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్..

    నెల్లూరు :--

    -అక్రమంగా బద్వేలు కు తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యాన్ని అడ్డగించి, పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.

    -30 బస్తాల రేషన్ బియ్యాన్ని వాహనాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.

    -డ్రైవర్ తో సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

  • Antarvedi Updates: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం  చూసి అంతర్వేది నూతన రథం తయారీ పనులకు ముహూర్తం
    23 Sep 2020 3:12 AM GMT

    Antarvedi Updates: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది నూతన రథం తయారీ పనులకు ముహూర్తం

    తూర్పుగోదావరి

    రాజమండ్రి: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం తయారీ పనులకు ముహూర్తం

    - అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ

    - రావులపాలెం అడితి నుంచి ఆలయ ఆవరణకు చేరుకున్న

    - రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్‌ టేకు కలప

    - మొత్తం 1,330 ఘనపు అడుగుల బస్తర్‌ టేకు కలప అవసరమని లెక్కకట్టిన దేవాదాయ శాఖ డీఈ శేఖర్‌, స్తపతి శ్రీనివాసాచార్యులు

    - రావులపాలెంలోని టింబర్‌ డిపో వద్ద కొనుగోలు చేసి కావాల్సిన సైజుల్లో కోయించి ఆలయానికి తరలింపు

    - ఆలయం వద్దకు చేర్చిన కలపకు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన ఆలయ అర్చకులు..

    - అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ

    - అంతర్వేది ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీసు బందోబస్తు ..పోలీసు ఆంక్షలు

  • Anantapur Updates: నిబంధనలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల చర్యలు..
    23 Sep 2020 3:08 AM GMT

    Anantapur Updates: నిబంధనలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల చర్యలు..

    అనంతపురం:

    - గతంలో ఇచ్చిన నోటీసులకు సరైన సంజాయిషీ ఇవ్వకపోవడం... మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో పలు పాఠశాలలో మూసివేయాలని ఉన్నతాధికారులకు నివేదిక.

    - ధర్మవరంలో నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్రభారతి, భాష్యం పాఠశాలను మూసివేయాలని ఆర్జేడీకి నివేదిక

    - అనంతపురం రామ్నగర్ లో నారాయణ పాఠశాలకు రూ.లక్ష అపరాధ రుసుం విధింపు

  • 23 Sep 2020 3:07 AM GMT

    Anantapur Updates: ఇంటర్ ప్రథమ సంవత్సరం కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు ఆన్లైన్లో పరీక్ష :ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య

    అనంతపురం:

    - ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం

    - పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో పుట్టపర్తిలో ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తాం:ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య

  • Yedurappa: నేడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప తిరుమలకు రాక
    23 Sep 2020 3:04 AM GMT

    Yedurappa: నేడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప తిరుమలకు రాక

    - రూ. 200 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కర్ణాటక భవన శంకుస్థాపనకు హాజరువకానున్న సీఎం.

    - ఏపీ సీఎం జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న యడియురప్ప

    - కర్ణాటక నుంచి వెళ్లే భక్తులకు ఏకకాలంలో వెయ్యి మందికి సదుపాయం కల్పించే విధంగా కర్ణాటక భవన నిర్మాణానికి భూమి పూజ

    - ఇవాళ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం కానున్న కర్ణాటక సీఎం.

    - గురువారం ఉదయం 6:30 గంటలకు జగన్ తో కలిసి తిరుమల కు పయనం.

    - శంకుస్థాపన అనంతరం 10 గంటలకు తిరుగు పయనం

Print Article
Next Story
More Stories