Modi: మూడు ప్రధాన సమస్యలు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి..!

There Are Three Main Problems Plaguing India Says Modi
x

Modi: మూడు ప్రధాన సమస్యలు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి..!

Highlights

Modi: సాంకేతికతతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది

Modi: భారత్‌ను మూడు ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలించాలన్నారు. వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధనిచ్చాయని తెలిపారు. కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబానికే మేలు అన్నట్లుగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమేతప్ప లాభముండని...సాంకేతికతతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందని ప్రధాని మోడీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories