BRICS Summit: నేడు బ్రిక్స్‌ 13వ శిఖరాగ్ర సభ

PM Modi to Chair 13th BRICS Summit Today
x

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

BRICS Summit: భారత్‌ అధ్యక్షతన వర్చువల్‌ మీటింగ్‌

BRICS Summit: నేడు 13వ బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కోవిడ్‌ దృష్ట్యా వర్చువల్‌గా ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2012, 2016 తర్వాత బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి. ఈ సమావేశానికి భారత ప్రధాని మోడీ, బ్రిజిల్‌, రష్యా, చైనాతోపాటు సౌతాఫ్రికా అధ్యక్షులు హాజరుకానున్నారు. ఐదు సభ‌్య దేశాలకు ప్రయోజనకరమైన విషయాలను ఈ సదస్సులో ప్రస్తావిస్తారు. అయితే.. బ్రిక్స్‌ దేశాల మధ‌్య బలమైన సమన్వయం ఉండాలని భారత్‌ ఆకాక్షిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories