Narendra Modi: గుజరాత్‌లో సుదర్శన్‌ సేతు వంతెనను ప్రారంభించిన ప్రధాని

PM Modi Inaugurates Sudarshan Setu Indias Longest Cable-Stayed Bridge
x

Narendra Modi: గుజరాత్‌లో సుదర్శన్‌ సేతు వంతెనను ప్రారంభించిన ప్రధాని

Highlights

Narendra Modi: ప్రధాని మోడీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించారు.

Narendra Modi: ప్రధాని మోడీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా రికార్డులో నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన2.32 కిలోమీటర్ల పొడవు ఉండగా.. దీని నిర్మాణానికి 979 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రాంతంలో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తిస్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని.. అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories