TIFR: ఒకేసారి ముగ్గురిపై ఎటాక్ చేస్తోన్న కొత్త వేరియంట్

TIFR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 5 May 2021 1:57 PM IST
New COVID-19 Variant More Transmissible: TIFR
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )

TIFR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొదటి దశ కంటే రెండో దశ వైరస్ రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తోందని పరిశోధనలో తేలింది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన పరిశోధన గణాంకాలుఈ విషయాలను పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శమని TIFR పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story