ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..
- ఒడిశా తీరంలో ఉంఫాన్ తుఫాను బీభత్సం.. పసికందు సహా ఇద్దరు మృతి - పూర్తి వివరాలు
- పర్యావరణ రక్షణ కోసం ఏపీలో కొత్త చట్టానికి రూపకల్పన - పూర్తి వివరాలు
- మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు -పూర్తి వివరాలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 May 2020 12:12 PM IST
నూజివీడు ఆర్టీసీ డిపో నుండి ప్రారంభమైన బస్ సర్వీసులు
* కృష్ణాజిల్లా నూజివీడు ఆర్టిసి డిపో నుండి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, మైలవరం రూట్లలో 16 బస్ సర్వీసులు
* నూజివీడు నుండి విజయవాడ-6, మచిలీపట్నం కు 2, గుడివాడకు 4, మైలవరం 3కు, ముసునూరు1 మొదలయ్యాయి.
* మాస్కులు ధరించి, శానీటైజర్లు తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ప్రయాణికులను బస్సు ఎక్కిస్తున్న డ్రైవర్లు.
- 21 May 2020 11:52 AM IST
-కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో ధాన్యం లారీ బోల్తా
-నిజాంసాగర్ నుంచి కామారెడ్డి కి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ
-ప్రమాద వశాత్తు బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలు
- 21 May 2020 11:52 AM IST
-ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలు.
-సోమాజి గూడ లోని రాజీవ్ గాంది విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్.
-పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు, గూడూరు నారాయణ రెడ్డి ,బొల్లు కిషన్ తదితరులు....
-పోలిసు బందోబస్తు మద్య నివాళులర్పించిన నేతలు
- 21 May 2020 11:14 AM IST
ఏపీలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ
3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు లాయర్
ఏబీసీ టారిఫ్ యూనిట్లలో మార్పులు చేశారన్న పిటిషనర్ తరపు లాయర్
కొత్త నిబంధనలు ఏప్రిల్1 నుంచి రావాలన్న పిటిషనర్ తరపు లాయర్..
2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం స్లాబు మారి బిల్లులు పెరిగాయని వాదనలు
- 21 May 2020 9:05 AM IST
- నల్గొండ జిల్లాలో చిట్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
- ఆగి వున్న లారీ.. డీ కొన్న కారు.
- ముగ్గురు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
- తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాదు వస్తుండగా జరిగిన ప్రమాదం.
- 21 May 2020 9:05 AM IST
సింగరేణిలో పనులు షురూ..
సింగరేణిలో విధించిన కోవిడ్ 19 లే ఆఫ్ ను ఎత్తి వేయడంతో భూపాలపల్లి ఏరియాలో 50 రోజుల అనంతరం పునఃప్రారంభమైన 4 భూగర్భ గనులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరవుతున్న కార్మికులు
- 21 May 2020 7:05 AM IST
కేంద్ర పన్నులలో మే నెల రాష్ట్రాల వాటాను ప్రకటించిన కేంద్రం
– రాష్ట్రాల మే నెల విడత నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం
– మొత్తం రూ.46,038.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
– ఆంధ్రప్రదేశ్కు రూ.1892.64 కోట్లు నిధులు కేటాయింపు
– తెలంగాణ రాష్ట్రానికి రూ.982 కోట్ల నిధుల కేటాయింపు
- 21 May 2020 7:01 AM IST
- విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తూ బాలిక మృతి
- విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి (12)
- బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్ళిన చిన్నారి.
- ప్రమాదవశాత్తు కాలుజారీ గెడ్డల్లో పడి మృతి.
- 21 May 2020 6:58 AM IST
ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు
- ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
- రెండు నెలలుగా దిపోలకే పరిమితమైన బస్సులు
- మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు ఈరోజు నుంచి తిరగనున్నాయి.
- 17 శాతం బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేసిన అధికారులు
- ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమె ప్రయాణానికి అనుమతిస్తున్నారు.



