ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..

- ఒడిశా తీరంలో ఉంఫాన్ తుఫాను బీభత్సం.. పసికందు సహా ఇద్దరు మృతి - పూర్తి వివరాలు

- పర్యావరణ రక్షణ కోసం ఏపీలో కొత్త చట్టానికి రూపకల్పన - పూర్తి వివరాలు

- మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు -పూర్తి వివరాలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 May 2020 1:23 AM GMT

    కొమురం భీం జిల్లాలోని ప్రజలను కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పులి

    కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలం లోని ఖైదీ గూడ ఓపెన్ కాస్ట్ పరిధిలో 6:40 సాయంత్రం వేళలో స్వేచ్ఛగా సంచరిస్తున్న పులి

    ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్న కార్మికులు డ్రైవర్లు.

Print Article
More On
Next Story
More Stories