Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Aug 2020 6:04 AM GMT

    Amaravati updates: ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్‌ బీ ఐ బహూకరణ..

    అమరావతి....

    -ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్‌ బీ ఐ బహూకరణ..

    -ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు అంబులెన్స్ ను అందజేసిన ఎస్ బీ ఐ డీజీఎం రవిమోహన్ సక్సేనా..

  • 27 Aug 2020 5:53 AM GMT

    Amaravati updates: మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

    అమరావతి...

    -మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

    -భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు 158 కోట్లు

    -2 నెలల పెన్షన్ మొత్తం 9.73 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన మంత్రి బొత్ససత్యనారాయణ.

    -ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతాయి..

  • 27 Aug 2020 5:47 AM GMT

    Vijayawada updates: ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

    విజయవాడ....

    -ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

    -మంగళగిరికి చెందిన షేక్ ఉమర్ గా గుర్తించిన తాడేపల్లి పోలీసులు

    -ఉమర్ ను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

    -కుటుంబ కలహాల నేపద్యంలో బలవన్మరణానికి పాల్పడిన ఉమర్

  • 27 Aug 2020 5:43 AM GMT

    Kurnool-Srisailam updates: శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

    -కర్నూలు జిల్లా

    -శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

    -కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నెల రోజుల జాప్యం అనంతరం ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడడంతో మళ్లీ మూడోసారి విచారిస్తున్న ఏసిబీ బృందం

    -శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అతిథి గృహం వద్ద దేవస్థానంకి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

    -ఇదివరకు 2017 నుండి ఇప్పటివరకు ఆన్లైన్ టికెట్ల రికార్డులను మాత్రమే తనిఖీ చేయగా ప్రస్తుతం తాజాగా 2016–17 సంవత్సరానికి సంబంధించి మ్యాన్యువల్ టికెట్ల రికార్డులను పరిశీలించి అవినీతి జరిగితే వారిని అరెస్టు చేసే అవకాశం

    -ఈ కుంభకోణంలో ఇప్పటికే 33 మంది అరెస్టు చేసిన అధికారులు

    -ఈ కుంభకోనానికి సంబంధించి ఇప్పటికే IPC 406,420,409 మరియు ఐ టి యాక్ట్ 65,66 సెక్షన్లు క్రింద కేసు నమోదు

    -కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అందరికీ బెయిలు మంజూరు చేసిన కోర్టు

    -విచారణలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి వేరువేరుగా పిలిపించి గోప్యంగా విచారిస్తున్న అధికారులు

    -కుంభకోణంలో అరెస్టయిన 33 మందిని మరోసారి విచారణ చేయనున్నట్లు సమాచారం

    -శ్రీశైలం కుంభకోణంలో 2 కోట్ల 56 లక్షల కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే నిర్ధారించిన ఏసిపి బృందం వాటిని రికవరీ చేసే దిశగా రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేసే దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం

  • 27 Aug 2020 5:12 AM GMT

    Guntur updates: చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...

    గుంటూరు....

    -చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...

    -ఎమ్మెల్యెలు వైసిపి కిలారిరోశయ్య, ముస్తాఫా...

    -ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు.....

  • 27 Aug 2020 5:05 AM GMT

    Tirumala updates: ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

    తిరుమల :

    -ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

    -రూ 10 లక్షల విరాళంను అందించిన విజయవాడకు చెందిన భక్తుడు వెంకట సుబ్బారావు..

    -టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి నాదనీరాజనం వేదికపై విరాళం చెక్ ను అందజేసిన భక్తుడు..

  • 27 Aug 2020 4:57 AM GMT

    East Godavari corona updates: తూర్పును కరోనా కుదిపేస్తోంది

    తూర్పుగోదావరి

    -తూర్పును కరోనా కుదిపేస్తోంది

    -జిల్లాలో 53వేల ,567కు చేరుకున్న

    -కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

    -ఇందులో యాక్టివ్‌ కేసులు 17వేల649 .

    -ఇప్పటివరకూ 35వేల564 మంది కోలుకున్నారు.

    -354కు చేరిన కరోనా మృతుల సంఖ్య

    -కేసుల తీవ్రతలో కాకినాడ, రాజమండ్రి- లలోనే అధికంగా వున్నాయి.

  • 27 Aug 2020 4:53 AM GMT

    Tirupati updates: ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం

    తిరుపతి..

    -ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం

    -పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ

    -ముగ్గురు పోలీసులకు గాయాలు‌

    -ఒకరి పరిస్థితి విషమం..

  • 27 Aug 2020 4:49 AM GMT

    East Godavari weather updates: -రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు

    తూర్పుగోదావరి

    -రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు

  • 27 Aug 2020 3:42 AM GMT

    Nellore district updates: మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు.

    -నెల్లూరు స్క్రోలింగ్:--

    -మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు. బెంగుళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 39 మధ్యం బాటిళ్లు పట్టుకొన్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు

    -మద్యం లోడుతో వెళ్తున్న మినీ వ్యాను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు

    -బెంగళూరు నుంచి నరసరావుపేటకు ద్రాక్ష లోడ్ మాటున తీసుకెళ్తున్న అక్రమార్కులు

Print Article
Next Story
More Stories