Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Aug 2020 7:55 AM GMT

    Amaravati updates: ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...

    అమరావతి.. 

    -ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...

    -వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....

    -21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....

    -కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు

  • 27 Aug 2020 7:44 AM GMT

    Amaravati updates:స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.

    అమరావతి:

    -స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.

    -30 ఎకరాల్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది నిదేష్ గుప్తా

    -గెస్ట్ హౌస్ మాటున ప్రభుత్వం పరిపాలన రాజధాని కోసం నిర్మాణాలు చేపడుతోంది.

    -ఢిల్లీ లో రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 350 గదులు ఉన్నాయి.

    -పిటిషనర్ వాదనలు తోసి పుచ్చిన ఎజి ...

    -వివిఐపిల కోసం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందన్న అడ్వకేట్ జనరల్

    -గెస్ట్ హౌస్ నిర్మాణం పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.

    -కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కోరిన అడ్వకేట్ జనరల్.

    -ఈ వ్యవహారాన్ని సెప్టెంబర్ 10న విచారిస్తామన్న హైకోర్టు.

    -చట్టాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్స్ పై కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదులను ఆదేశించిన కోర్టు.

    -సెప్టెంబర్ 21 నుంచి Regular హియరింగ్ చేపడతామన్న హైకోర్టు

    -సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస పనిదినాల్లో విచారణ చేస్తామన్న హైకోర్టు

    -సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ప్రత్యక్ష విచారణ చేపడతామన్న ధర్మాసనం.

    -ప్రస్తుత దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా.. ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ పద్ధతిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రాకేష్ ద్వివేది.

    -కేసును సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తాను విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నానాన్న రాకేష్ ద్వివేది.

    -శాసన మండలి చైర్మన్ సంతకాలు చేయకుండా ప్రభుత్వం బిల్లులను governer కి పంపించిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్.

    -రానున్న పదిరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాము.

    -ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతున్నాం.

  • 27 Aug 2020 7:36 AM GMT

    Amaravati updates: ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..

    అమరావతి:

    -ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..

    -సెప్టెంబర్ 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం....

    -మరో వారం లో పిటిషనర్ లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం.

    -మధ్యంతర ఉత్తర్వులు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు

    -తదుపరి విచారణ వచ్చే నెల 21 కి వాయిదా వేసిన హైకోర్టు

  • 27 Aug 2020 7:31 AM GMT

    Vijayawada updates: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....

    విజయవాడ...

    -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....

    -రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నాయకులు,కార్యకర్తలు...

    -ఆర్భాటాలు లేకుండా ప్రజా సేవకు పిలుపు...

    -విజయవాడ ప్రభుత్య ఆసుపత్రికి 31 ఆక్సీజన్ సిలెండర్లు పంపిణీ....

    -ఐసీయూ లో క్రిటికల్ కేర్ యూనిట్లో లో కరోనా బాధితులకు అండగా ఉండాలని ఆక్సీజన్ సీలండర్లు పంపిణీ...

    -హాజరైన అధికార ప్రతినిధి పోతిన మహేష్ జనసేన కార్యకర్తలు...

  • 27 Aug 2020 7:26 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

    అమరావతి...

    -ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

    -బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మ్రోగింది.

    -పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే పాలిటిక్స్ నుండీ నిష్క్రమణ తప్పదని హస్తిన మాట.

    -వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబు.

    -కానీ ఆంద్ర ఔరంగజేబ్ గా మీరు కలకాలం గుర్తుండిపోతారు పెద్దాయన సాక్షిగా.

  • 27 Aug 2020 7:21 AM GMT

    East Godavari-Razole updates: పొన్నమండలో వివాహిత అదృశ్యం....

    తూ.గో.జిల్లా.....

    -రాజోలు (మం)

    -పొన్నమండలో పోతుల దుర్గా ప్రశాంతి (20) వివాహిత అదృశ్యం.

    -రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త శ్రీనివాసరావు.

  • 27 Aug 2020 7:14 AM GMT

    Visakhapatnam updates: సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం..

    విశాఖ..

    -మొదలైన సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం.

    -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న చైర్ పర్సన్ సంచయిత గజపతి.

    -దేవస్థానం ఆదాయ మార్గాలు సమకూర్చుకునే అంశాలు పై ప్రధాన ప్రతిపాదనలు, నిర్ణయాలు.

    -దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశం పై ప్రతిపాదన.

  • 27 Aug 2020 7:07 AM GMT

    Krishna district updates: ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం..

    కృష్ణా జిల్లా:

    -ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం

    -ముగ్గురు చిన్నారులను కాటు వేసిన కట్లపాము

    -కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో పాము కాట్ల కలకలం

    -పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు

    -పాము కాటు కు గురైన చిన్నారులు కుమ్మరి సిరిప్రవీణ(10), ప్రజ్వల్(7), ప్రణీత్(8)

    -వెంటనే వారిని మొవ్వ పీహెచ్‌సీ కి అత్యవసర చికిత్సలు తరలింపు

    -వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు

    -చిన్నారులకు ఎలాంటి అపాయం లేదంటున్న డా. శొంఠి శివరామకృష్ణారావు

  • 27 Aug 2020 7:00 AM GMT

    Nellore updates: పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోప్రమాణ స్వీకారం....

    నెల్లూరు స్క్రోలింగ్:--

    -పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సర్వేపల్లి AMC చైర్ పర్సన్ గా పెద్దమల్లు రత్నమ్మ, వైస్ చైర్మన్ గా శ్రీనివాసులు యాదవ్,డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం ..

    -- నిమ్మ మార్కెట్ యార్డ్ ను జిల్లా లో ఆదర్శం గా ఉండేలా అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్యే కాకాణి

  • 27 Aug 2020 6:14 AM GMT

    Nellore district updates: కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు..

    నెల్లూరు స్క్రోలింగ్:--

    -- కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

    -- కరోనా బారిన మృతి చెందిన కుటుంబాలకు రూ.25000లు అందజేసిన ఎమ్మెల్యే కుమార్తె పూజ.

Print Article
Next Story
More Stories