Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా..
    17 Sep 2020 10:18 AM GMT

    Vijayawada updates: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా..

    విజయవాడ..

    -కేంద్ర మంత్రి గడ్కరీ అనారోగ్యం కారణంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా

    -గడ్కరీ అనారోగ్యంతో రేపు ప్రారంభం కావలసిన పలు ప్రాజెక్టులు వాయిదా

    -ట్రాఫిక్ సమస్యలు అరికట్టేందుకు రేపటి నుంచీ ఫ్లైఓవర్ పై ప్రజా రవాణాకు అనుమతి

  • Vijayawada updates: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..
    17 Sep 2020 10:14 AM GMT

    Vijayawada updates: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..

    కృష్ణాజిల్లా :

    -ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులకు,దుట్టా వర్గాలు మధ్య రోజు రోజుకు పెరుగుతున్న విభేదాలు.

    -రామవరప్పాడులో నిన్న రాత్రి దుట్టా వర్గానికి చెందిన నభిగాని కొండ ఇంటి పై వంశీ వర్గీయులు దాడి.

    -అర్ధరాత్రి రాళ్లతో ఇంటి అద్దాలు పగులగొట్టి కుటుంబ సభ్యులతో దుర్భాషలాడి,దాడికి యత్నం.

    -పోలీసుల రాకతో పరారైన ఎమ్మెల్యే వర్గీయులు.

  • Guntur updates: గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలు 20 నుంచి 26 వరకు జరుగుతాయి..కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్..
    17 Sep 2020 9:08 AM GMT

    Guntur updates: గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలు 20 నుంచి 26 వరకు జరుగుతాయి..కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్..

    గుంటూరు.....

    కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్..

    -14 కేటగిరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 86,514 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు

    -జిల్లాలో తొలిరోజు 212 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

    -గుంటూరు, పెదకాకాని కేంద్రాల్లో వారం రోజులపాటు పరీక్షలు కొనసాగుతాయి

    -కొవిడ్ నిబంధనల మేర పరీక్షల నిర్వహణ

    -మాస్కులు పెట్టుకున్నవారిని గుర్తించేందుకు వీడియోగ్రఫీ తీస్తాం

    -అభ్యర్థులు 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

    -ఉదయం 10 గంటలు దాటిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించం...

    -ఆర్టీసీ బస్టాండు, ఇతర ప్రాంతాల్లో హెల్ప్ డెస్కుల ఏర్పాటు

    -అభ్యర్థులు 6 అడుగుల దూరంలో కూర్చునేలా ఏర్పాట్లు

    -పాజిటివ్ అభ్యర్థులకు ప్రత్యేక ఐసోలేషన్ రూముల ఏర్పాటు

    -పరీక్షలు నిర్వహించేవారికి పీపీఈ కిట్లు ఇస్తాం

  • Vijayawada updates: దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో అంతుచిక్కని మర్మం..
    17 Sep 2020 9:04 AM GMT

    Vijayawada updates: దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో అంతుచిక్కని మర్మం..

    విజయవాడ..

    -యధావిధిగా పెనుగంచిప్రోలులో విధులు నిర్వహించుకుంటున్న ఈవో ఎన్.ఇ.ఎస్.ఎన్. మూర్తి..

    -నింద ప్రైవేట్ సెక్యురిటీ పై నెట్టే ప్రయత్నం చేస్తున్న అధికారులు

    -వెండి రధం పై సింహాల చోరి నిన్న విచారణ జరిపిన పెనుగంచిప్రోలు ఈవో

    -రెండో రోజు విచారణకు తాత్కాలిక బ్రేక్

  • vijayawada updates: సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము..సురేష్ బాబు- దుర్గగుడి ఈవో..
    17 Sep 2020 9:01 AM GMT

    vijayawada updates: సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము..సురేష్ బాబు- దుర్గగుడి ఈవో..

    విజయవాడ..

    సురేష్ బాబు- దుర్గగుడి ఈవో:-

    -2018 తరవాత ఈ రథాన్ని తీయలేదు.

    -స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు.

    -అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్ లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము.

    -అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము.

  • Vijayawada-Kanaka Durga updates: సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము..సోమి నాయుడు..
    17 Sep 2020 8:58 AM GMT

    Vijayawada-Kanaka Durga updates: సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము..సోమి నాయుడు..

    విజయవాడ:

    సోమి నాయుడు, చైర్మన్ దుర్గగుడి:

    -2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్ రోడ్ లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టారు.

    -ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారు.

    -వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రథాన్ని వాడలేదు.

    -2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడారు, తర్వాత కరోనా వలన వాడలేదు.

    -నిన్న కనపడని సింహాలు స్టోర్ రూమ్ లో ఉన్నాయి ఏమో అని గుడి తాలూకా అధికారులు అందరం చెక్ చేసాము.

    -కానీ స్టోర్ రూమ్ లో ఆ సింహాలు లేవు.

    -పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి మార్చేందుకు ప్రక్రియ నిన్ననే ప్రారంభించాము.

    -గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పచెప్పలేదు అని చెప్పారు.

    -ఈ రోజు సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము.

    -పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీస్ వారిని దర్యాప్తు చేయాలి అని కోరాము.

    -హిందువుల మనోభావాలు కపడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

    -నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు.

    -గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేసారా.

    -ఒక ఎంఎల్సీ గా మాట్లాడేటప్పుడు ఘనం కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న.

  • Chittoor updates: ఎసిబికి అడ్డంగా దొరికిపోయిన కలకడ డిప్యూటీ తహశీల్థార్ శ్రీనివాసరావు..
    17 Sep 2020 8:46 AM GMT

    Chittoor updates: ఎసిబికి అడ్డంగా దొరికిపోయిన కలకడ డిప్యూటీ తహశీల్థార్ శ్రీనివాసరావు..

    చిత్తూరు..

    -కార్యాలయంలోనే 3వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు..

    -ఫెర్టిలైజర్ షాప్ యజమాని సుభాతుల్లా నుంచి విజిలెన్స్ సీజ్ చేసిన లక్షా 60వేలను రిలీజ్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్థార్..

  • Balineni Srinivasa Reddy Comments: గతంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు..మంత్రి బాలినేని..
    17 Sep 2020 8:29 AM GMT

    Balineni Srinivasa Reddy Comments: గతంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు..మంత్రి బాలినేని..

    ప్రకాశం జిల్లా..

    మంత్రి బాలినేని కామెంట్స్..

    -కరోనా విజృంభనతో ఆర్ధిక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా మాట ఇస్తే మడమ తిప్పని నేతలా వైఎస్సాఆర్ ఆసరా పథకాన్ని మహిళలకు అమలు పరిచాడు.

    -పేదలకోసం ప్రభుత్వం నివాస స్థలాల పంపిణి కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు కోర్టుల ద్వారా ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని పేదలకు పట్టాలు అందకుండా    చేస్తున్నాడు.

    -ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టాల పంపిణీని నెరవేర్చి తీరుతాం.

    -ఈరోజు చంద్రబాబు మతాలను, కులాలను రెచ్చగొడుతున్నాడు.

    -రథాలను తెలుగుదేశం పార్టీవారే ధ్వంసం చేసి ఆ నేరాన్ని మా ప్రభుత్వంపై నెట్టాలనే ప్రయత్నం చేశారు.

    -అందుకే నిష్పక్షపాత విచారణ చేపట్టేంతుకు సీబీఐ విచారణ చేపట్టాలని సిఎం జగన్ కోరారు.

    -గోదావరి పుస్కరాలలో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబుకు ఆ దేవుడే తగిన బుద్ది చెప్పాడు.

  • Amaravati updates: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశాం.. మేకపాటి గౌతమ్ రెడ్డి..
    17 Sep 2020 7:57 AM GMT

    Amaravati updates: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశాం.. మేకపాటి గౌతమ్ రెడ్డి..

    అమరావతి..

    -మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి..

    -5 సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు లు ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయి

    -నీతి ఆయోగ్ చైర్మన్ నాడు నేడు ని అభినందించారు

    -8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి కి కేంద్రం సహకరిస్తాం అని చెప్పారు

    -పెట్రో కెమికల్ కరిడార్ లో 2 కెమికల్

    -సోలార్ మనుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏ పి లో ఏర్పాటు చే

    -డిసెంబర్ నుండి స్కిల్ డేవేలప్మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తున్నాం

    -బల్క్ డ్రగ్ పార్క్ ని ఏ పి కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

    -భావనపాడు, రామాయపట్నం పోర్టులను డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభిస్తాం

    -విశాఖ లో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం

    -వరల్డ్ క్లౌడ్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం

    -వర్క్ ఫ్రొం హోమ్ కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం

  • YSR Asara Varotsavalu: పశ్చిమగోదావరి జిల్లాలో  డ్వాక్రా మహిళలు సి.యం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..
    17 Sep 2020 7:51 AM GMT

    YSR Asara Varotsavalu: పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలు సి.యం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

    పశ్చిమగోదావరి జిల్లా..

    -ఈ కార్యక్రమానికి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ జంగా చెన్నకేశవరెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

    -పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో వాడవాడలా వై. యస్. ఆర్. ఆసరా ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా మహిళలు సి. యం     జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

    -మా సమస్యలను ముందుగానే కనిపెట్టె మా కుటుంబం పెద్ద కొడుకు అయ్యాడు అని ప్రపంచ మంతా కరోనా వైరస్ తో బాధపడుతున్న సమయంలో కూడా     ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డె మళ్లీ మళ్లీ సి. యం కావాలని సంబరాలు జరుపుకున్నారు.

    -పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికి ప్రతి పథకం అభిస్తుందని అవినీతి రహిత పాలన అంటే మాదె అని జిల్లా వై. యస్. ఆర్ నాయకులు శ్రీహరి   రెడ్డి అన్నారు.

Print Article
Next Story
More Stories