ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

K V D Varma
Updated on: 19 May 2020 10:26 AM IST

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు:

* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్.....పూర్తి వివరాలు

* నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్ .....పూర్తి వివరాలు

* లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...పూర్తి వివరాలు

రోజు తాజా వార్తలు


Live Updates

  • 19 May 2020 7:11 AM IST

    తెలంగాణా జిల్లాల్లో రోడ్డెక్కిన బస్సులు

    - తెలంగాణలో 56 రోజుల తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్దేక్కాయి 

    -జిల్లాల లో మాత్రమె బస్సులు ప్రారంభం అయ్యాయి.

    - హైదరాబాద్ లో బస్సులు తిరిగే అవకాశం లేదని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే 

    - అయితే, హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. కానీ, టాక్సీలో డ్రైవర్ తొ కలిపి నలుగుర, ఆటోలో డ్రైవర్ తొ కలిపి ముగ్గురు మాత్రమె ప్రయాణించే అవకాశం ఉంది.

    - సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వరకూ మాత్రమె బస్సులు వస్తాయి. ఎంజీబీఎస్ కు బస్సులు రావు.

    - అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి

K V D Varma

K V D Varma

Next Story