Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Bomb Blast in Pakistan | Telugu Online News
x

 పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Highlights

Pakistan: పెషావర్‌లోని మసీదులో ఘటన

Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ఘటన సంబవించి 30 మంది మృతి చెందారు. పెషావర్ లోన మసీదులో నమాజ్ జేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories