ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
x
ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Highlights

హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఏటీఎంకు దుండగులు నిప్పుపెట్టారు. బంగారు మైసమ్మ దేవాలయం పక్కనే ఉన్న రెండు ఏటీఎంలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి...

హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఏటీఎంకు దుండగులు నిప్పుపెట్టారు. బంగారు మైసమ్మ దేవాలయం పక్కనే ఉన్న రెండు ఏటీఎంలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాకారంతో మంటలను అదుపు చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. JPN నగర్‌లో తాళం వేసిన ఇంటితో పాటు ఒంటరిగా ఉన్న వారి ఇళ్ళను వీరు టార్గెట్‌ చేసుకుంటున్నారు. రాత్రి ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లాడు. సీసీటీవీలో నిందితుల ఫోటోలు రికార్డ్‌ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories