హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డబుల్‌ మర్డర్‌

హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డబుల్‌ మర్డర్‌
x
హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డబుల్‌ మర్డర్‌
Highlights

హైదరాబాద్‌లో డబుల్‌ మర్డర్స్‌ కలకలం రేపుతున్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టులో తల్లి కూతురుని దారుణంగా చంపేశారు. ఆర్థిక లావాదేవీల వ్యవహరంలో పేచి రావడంతో...

హైదరాబాద్‌లో డబుల్‌ మర్డర్స్‌ కలకలం రేపుతున్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టులో తల్లి కూతురుని దారుణంగా చంపేశారు. ఆర్థిక లావాదేవీల వ్యవహరంలో పేచి రావడంతో మరిది రెహమాన్‌ అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.

మృతులు తల్లి ఫారీదా బేగం, కూతురు సైజాబేగంగా గుర్తించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం ద్వారా ఆదారాలను సేకరిస్తున్నారు. హత్యకు గురైన ఫారీదా బేగం భర్త దుబాయిలో ఉంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories