Breaking News : విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి

Breaking News : విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి
x
Highlights

విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి చెందింది. ఆదివారం భవానీపురం పీఎస్‌ పరిధిలోని నల్లకుంటలో 8ఏళ్ల మువ్వ ద్వారక .. ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. దీనిపై...

విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి చెందింది. ఆదివారం భవానీపురం పీఎస్‌ పరిధిలోని నల్లకుంటలో 8ఏళ్ల మువ్వ ద్వారక .. ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కింట్లోనే బాలిక మృతదేహం గుర్తించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories