ప్రియాంకరెడ్డి హత్య కేసులో పురోగతి.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రియాంకరెడ్డి హత్య కేసులో పురోగతి.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
x
Highlights

ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా వీరిని గుర్తించారు....

ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా వీరిని గుర్తించారు. నిందితులందరూ రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.

నగరంలోకి నో ఎంట్రీ సమయం కావడంతో తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద లారీని ఆపి మద్యం సేవించారు. అయితే అదే సమయంలో టోల్‌గేట్‌ వద్ద ఒంటరిగా ఉన్న ప్రియాంకపై కన్నుపడింది ఈ నిందితులకు. టోల్‌గేట్‌ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి లాక్కెళ్లి హత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం ఇద్దరు బైక్‌పై మరో ఇద్దరు లారీలో వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories