ఇంట్లో అద్దేకుంటూ యజమానురాలు కూతురుపైనే అత్యాచారం...

ఇంట్లో అద్దేకుంటూ యజమానురాలు కూతురుపైనే అత్యాచారం...
x
Highlights

పల్లకొండ వీరస్వామి(38) అనే వ్యక్తీ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఇంట్లో మూడు నెలల కింద అద్దెకి దిగాడు ..

రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని రహమత్‌నగర్‌లో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే .. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) అనే వ్యక్తీ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఇంట్లో మూడు నెలల కింద అద్దెకి దిగాడు .. తన భార్య పిల్లలపై విభేదాలు ఉండడం వలన వారికీ దూరంగా ఉంటున్నాడు వీరస్వామి .. ఈ క్రమంలో వీరస్వామి ఇంటి యజమాని కూతురుపైన కన్ను పడింది .

ఈ నేపధ్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్ళిన యజమానురాలు మతిస్థిమితం లేని తన కూతురుని ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది . ఈ సమయంలో వీరస్వామి ఆమెని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు... సాయింత్రం ఇంటికి వచ్చిన తన తల్లికి విషయం తెలియడంతో స్థానికులను పిలిపించి జరిగిన విషయాన్నీ చెప్పింది . స్థానికులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని 24 గంటల్లో పట్టుకొని ఐపీసీ 376(2)(1), 448 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు ,.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories