సూరత్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు కేటీఆర్‌ అభయం

HMTV
By HMTV
Published on: 2020-05-16 14:15:46

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది కూలీలు నడకదారిన వారి వారి రాష్ట్రాలకు తరలివెలుతున్నారు. మరి కొంత మంది వారి శక్తిని పూర్తిగా కోల్పోయి నిస్సహాయ స్థితిలో మార్గమధ్యంలోనే కన్నుమూస్తున్నారు.

-మరిన్ని వివరాలు 

HMTV

HMTV

Next Story