పదో తరగతి పరీక్షలపై ఏపీ సంచలనం

HMTV
By HMTV
Published on: 2020-05-14 12:45:18

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story