Breaking News: టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Arun Chilukuri
Published on: 14 May 2020 5:46 PM IST
Breaking News: టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. ఇక జులై 10 నుంచి 15 వరకువ ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

జులై 10 - తెలుగు(9.30am- 12.45pm)

జులై 11- హిందీ(9.30am- 12.45pm)

జులై 12- ఇంగ్లీష్(9.30am- 12.45pm)

జులై 13-గణితం(9.30am- 12.45pm)

జులై 14-సామాన్య శాస్త్రం(9.30am- 12.45pm)

జులై 15-సాంఘిక శాస్త్రం(9.30am- 12.45pm)

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story