కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ

కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
x
Highlights

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్బీఐ...

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ప్రస్తుతం $5.40శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి $5్‌.15శాతంగా నిర్ణయించింది. రివర్స్‌ రెపో రేట్‌ను 4.80శాతం, బ్యాంక్‌ రేట్‌ను క్‌.40శాతంగా నిర్ణయించారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీని (.9శాతం నుంచి 6.1శాతానికి, 2020-21 సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్బీఐ .2కు సవరించింది. శుక్రవారం జరిగిన పరపతి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మందగమనం దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినట్లుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories