ప.గో.జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 40 లక్షల ఆస్తి నష్టం
West Godavari: జయవర్ధన్ ఫర్నీచర్ షాప్లో ఎగిసిపడ్డ మంటలు
ప.గో.జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 40 లక్షల ఆస్తి నష్టం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జయవర్ధన్ ఫర్నీచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నీచర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. కాగా సుమారు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




