సచివాలయ ఉద్యోగాలకు వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే!

సచివాలయ ఉద్యోగాలకు వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారి కి తదుపరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారి కి తదుపరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తగా ఆన్లైన లో మొదట జరుగుతుంది. దీనికోసం ఈ నెల 21 వ తేదీ శనివారం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత నుంచి ఈ నెల 22 వరకూ కాల్ లెటర్లను పంపిణీ చేస్తారు. ఇక సర్టిఫికెట్ల ఆఖరి దశ తనిఖీలు 23 నుంచి 25 వరకూ నిర్వహిస్తారు. ఇవన్నీ పూర్తయిన తరువాత 27 వ తేదీన ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక ఉత్తర్వులు జరీ చేస్తారు. ఇక నియామకాలు పూర్తయిన వారందరికీ అక్టోబర్ 2, 3 తేదీల్లో అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు. అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభం అవుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories