
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా 753 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా 753 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764 కి చేరుకుంది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6881 కి చేరుకుంది.
కోవిడ్ వలన చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపూర్, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పచ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కరు చోప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 4, చిత్తూరులో 87, ఈస్ట్ గోదావరిలో 130, గుంటూరులో 50, కడపలో 66, కృష్ణాలో 76, కర్నూల్ లో 12, నెల్లూరులో 14, ప్రకాశంలో 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, వెస్ట్ గోదావరి 216 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.
#COVIDUpdates: 16/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 16, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,51,869 పాజిటివ్ కేసు లకు గాను
*8,27,096 మంది డిశ్చార్జ్ కాగా
*6,881 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 17,892#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/m6Q7eisZAM

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire