Telangana Assembly: పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

Telangana Assembly: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు.

Update: 2020-09-08 14:45 GMT

Telangana Assembly: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భార‌త పూర్వ ప్ర‌ధాని పీవీ శ‌త జ‌యంతి చ‌రిత్ర‌లో విశిష్ట సంద‌ర్భంగా ఉండాలి. భార‌త్ వేగంగా అభివృద్ధి చెంద‌డానికి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పురోగ‌మించ‌డానికి పీవీ కార‌ణం.


Full View


Tags:    

Similar News