ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు

Update: 2020-09-29 06:48 GMT

తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Full View


Tags:    

Similar News