Corona Terror: బంధువులు ముందుకు రాకపోవటంతో ఎడ్లబండిపై మృతదేహాల తరలింపు

Corona Terror: కరోనా భయం తో అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

Update: 2020-07-13 14:11 GMT

నల్గొండ జిల్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

Full View

 

Tags:    

Similar News