Sattenapalli: పాకాలపాడులో కార్డన్ సెర్చ్: 100 మంది పోలీసులతో తనిఖీలు!

Sattenapalli: పల్నాడు జిల్లా పాకాలపాడులో సీఐ హైమారావు నేతృత్వంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరియైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

Update: 2026-07-30 07:30 GMT

Sattenapalli: పాకాలపాడులో కార్డన్ సెర్చ్: 100 మంది పోలీసులతో తనిఖీలు!

పల్నాడు జిల్లా : సత్తెనపల్లి

సత్తెనపల్లి మండలం పాకాలపాడులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.

గ్రామీణ సి.ఐ. హైమారావు నేతృత్వంలో సుమారు100 మంది పోలీసులు గ్రామంలో తనిఖీ

అనుమతి పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

Tags:    

Similar News