ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు - షర్మిల

YS Sharmila: కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధి దిగువకు పడిపోతుంది- షర్మిల

Update: 2021-10-24 02:22 GMT

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు- షర్మిల

YS Sharmila: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు వైఎస్సార్ టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్ర భవిష్యత్తు కంటే సీఎంకు తన భవిష్యత్‌‌పైనే దృష్టి ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధి దిగువకు పడిపోతుందన్నారు.

Tags:    

Similar News