YS Sharmila Deeksha: ఉద్యోగ దీక్ష విరమించిన షర్మిల

YS Sharmila Deeksha: అమరవీరుల కుటుంబ సభ్యులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు

Update: 2021-04-18 09:14 GMT

ఉద్యోగ దీక్ష విరమించిన షర్మిల 

YS Sharmila Deeksha: వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష విరమించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు. తెలంగాణలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఈనెల 15న ఇందిరాపార్క్‌ దగ్గర షర్మిల దీక్ష చేపట్టారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు దీక్ష చేసిన ఆమె ఇవాళ లోటస్ పాండ్‌లో దీక్ష విరమించారు.

Tags:    

Similar News