Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రా

Phone Tapping Update: ఈ కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 70 కింద కేసు నమోదు

Update: 2024-04-15 11:26 GMT

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రా

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ఎసీఎంఎం కోర్టులో నిందితులు బెయిల్‌ పిటిషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 70 కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ ప్రకారం.. పదేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశాలున్నాయి.. ఈ నేపథ్యంలోనే.. సెషన్స్‌ కోర్టుకు వెళ్లాలని నిందితుల తరపు లాయర్లకు నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను నిందితులు విత్‌డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్‌ కోర్టులో.. ఫ్రెష్‌గా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయనున్నారు.

Tags:    

Similar News