Siddipet: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి..
Road Accident: సిద్దిపేట జిల్లా రాయపోల్లో రోడ్డుప్రమాదం జరిగింది.
Siddipet: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి..
Road Accident: సిద్దిపేట జిల్లా రాయపోల్లో రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు రాయపోల్కు చెందిన లావణ్య, కవితగా గుర్తించారు.