Telangana: పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

Telangana: తెలంగాణ బిల్లుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన

Update: 2022-02-09 11:10 GMT

పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

Telangana: పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన. తెలంగాణ బిల్లుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన.. రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ని, పార్లమెంట్ విధులను మంటగలిపే విధంగా ప్రధాని వ్యాఖ్యానించడం శోచనీయమని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. 

Tags:    

Similar News