TRS Maha Dharna: నేడు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా

*కేంద్రం వరి ధాన్యం కొనుగోల చేయాలని డిమాండ్

Update: 2021-11-18 06:21 GMT

నేడు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా(ఫైల్ ఫోటో)

TRS Maha Dharna: కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహా ధర్నా చేపట్టనుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు, సుమారు 1200 మంది కార్యకర్తలతో కలిసి మహాధార్నకి బయలుదేరారు దానం నాగేందర్. 

Tags:    

Similar News