బెంగళూరు - హైదరాబాద్‌ 44వ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

*రాయికల్‌ టోల్‌ప్లాజా నుంచి రాజాపూర్‌ వరకు నిలిచిన వాహనాలు

Update: 2022-10-30 07:35 GMT

బెంగళూరు - హైదరాబాద్‌ 44వ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్‌గాంధీ జోడోయాత్రతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెంగళూరు - హైదరాబాద్‌ 44వ జాతీయ రహదారిపై రాయికల్‌ టోల్‌ప్లాజా నుంచి రాజాపూర్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News