Revanth Reddy: TS ను TG మారుస్తాం

Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి

Update: 2022-09-17 06:12 GMT

Revanth Reddy: TS ను TG మారుస్తాం

Revanth Reddy: దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ తెలంగాణ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే TSను TG చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగరే విధంగా జెండా రూపొందిస్తామన్నారు.

Tags:    

Similar News