Revanth Reddy: రెండో రోజు కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి దీక్ష

* మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష * ఉదయం దళితవాడలో రచ్చబండ నిర్వహించిన రేవంత్‌

Update: 2021-08-25 05:30 GMT

రేవంత్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లిలో రెండో రోజు కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. మూడుచింతలపల్లి దళిత వాడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బస చేశారు. తెల్లవారుజాముర దళితవాడలో రచ్చబండను నిర్వహించారు. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇవాళ సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ దీక్ష ముగియనుంది. 

Tags:    

Similar News