Revanth Reddy: సింగరేణిలో రఫేల్ ను మించిన కుంభకోణం

Revanth Reddy: ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు

Update: 2022-02-21 10:01 GMT

Revanth Reddy: సింగరేణిలో రఫేల్ ను మించిన కుంభకోణం

Revanth Reddy: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి సింగరేణి బొగ్గుగనిలో 50 వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, ఇది రఫేల్ కంటే భారీ కుంభకోణమని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి అదానీకి బొగ్గు గని అప్పగిస్తుండగా అదానీ సబ్ కాంట్రాక్టుల ద్వారా ప్రతిమ శ్రీనివాస్ కు కట్టబెడుతున్నారన్నారు. దీనిపై తాను, కోమటిరెడ్డి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 

Tags:    

Similar News