Srinivas Goud: విశిష్ట కట్టడాల గుర్తింపు కోసం టీఆర్‌ఎస్‌ కృషి చేస్తోంది

* రామప్ప ఆలయానికి టీఆర్‌ఎస్‌ హయాంలోనే గుర్తింపు -శ్రీనివాస్‌గౌడ్

Update: 2021-11-18 01:28 GMT

పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(ఫైల్ ఫోటో)

Srinivas Goud: ఎంతో చరిత్ర ఉన్న రామప్ప ఆలయానికి టీఆర్‌ఎస్ హయాంలోనే యునెస్కో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. భూదాన్‌ పోచంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఐక్యరాజ్య సమితి అవార్డు దక్కిందని ఆయన అన్నారు. విశిష్ట కట్టడాలు ఎప్పట్నుంచో ఉన్నాయని, వాటి గుర్తింపు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బుద్ధవనానికి కూడా త్వరలో యునెస్కో గుర్తింపు దక్కుతుందని అన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. 

Tags:    

Similar News