శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న నటుడు తనికెళ్ల భరణి

వరంగల్‌‌లో మహాశివరాత్రి వేడుకల్లో నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు.

Update: 2020-02-21 11:55 GMT
తనికెళ్ల భరణి (ఫైల్ ఫోటో)

వరంగల్‌‌లో మహాశివరాత్రి వేడుకల్లో నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, పూజలు చేసి, అభిషేకం నిర్వహించారు.

శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. 


Full View


Tags:    

Similar News