యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Road Accident: యాదాద్రి భవనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2022-03-06 12:52 GMT

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి 

Road Accident: యాదాద్రి భవనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆలేరు బైపాస్ రహదారిపై వరంగల్ డిపో-1 కు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Tags:    

Similar News