Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత

Charminar: టీఆర్‌ఎస్ చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Update: 2022-07-02 05:34 GMT

Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత

Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బై బై మోడీ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లెక్సీలతో నినాదాలు చేశారు.

Tags:    

Similar News