Hyderabad: ఆన్‌లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలి

Hyderabad: రేపటి నుంచి మార్చి 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ

Update: 2022-02-28 08:29 GMT

ఆన్‌లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలి

Hyderabad: ఆన్ లైన్ ద్వారా పెండింగ్ చలాన్ చెల్లించాలన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలతో పాటు మీసేవ, ఈ సేవ కేంద్రాల్లో చలాన్లు చెల్లించవచ్చన్నారు. మంగళవారం నుంచి మార్చి 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమలవుతుందని చెప్పారు. బయటి జిల్లాల నుంచి వచ్చే ఆటోలపై చర్యలు తీసుకుంటామన్నారు సీపీ.

Full View


Tags:    

Similar News