Congress: ఇందిరాభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న మీటింగ్‌

Congress: ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

Update: 2023-09-05 12:19 GMT

Congress: ఇందిరాభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న మీటింగ్‌

Congress: ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మీటింగ్‌ జరుగుతోంది. ఈ భేటీకి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ థాక్రే, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శులతో పాటు.. వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇక.. ఈ నెల 17న భారీ బహిరంగ సభకు హస్తం నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News