ఇవాళ మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం

Congress: హాజరుకానున్న ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Update: 2023-08-04 05:03 GMT

ఇవాళ మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం

Congress: ఇవాళ మధ్యాహ్నం ఇందిరాభవన్‌లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ప్రచార కమిటీ ఏర్పాటు అనంతరం తొలిసారి సమావేశం జరగనుంది. ప్రచారకమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News