Prashanth Reddy: సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి

Prashanth Reddy: అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి

Update: 2022-02-22 08:30 GMT

Prashanth Reddy: సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి

Prashanth Reddy: సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలన్నారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్దవాగుపై 15 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన, పడిగేల్ ల 66 లక్షలతో నవాబు లిప్టు మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

Tags:    

Similar News